BigTV English
TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : బీజేపీ వద్దు.. జనసేనే ముద్దు.. పొత్తులపై చంద్రబాబు!

TDP Janasena Alliance : ఏపీ ఎన్నికల కోసం టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారైంది.. సీట్ల సర్దుబాటుపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి.. బీజేపీ ఆ రెండు పార్టీలతో కలిసి వస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయమై టీడీపీ ముఖ్యులు పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు.. సీట్ల కోసం బీజేపీ నేతలు కొందరు చేస్తున్న డిమాండ్లు ఈ పరిస్థితికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.. అదీకాక రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేకపోవడం.. విభజన హమీల అమలులో కేంద్రం అవలంభిస్తున్న వైఖరితో.. కాషాయపార్టీతో కలిసి నడిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఆ పార్టీతో పొత్తు కుదిరితే ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడే ప్రమాదముందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే అభిప్రాయం జనసైనికుల్లో కూడా వ్యక్తమవుతోందంటున్నారు.

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. విరూపాక్షికు సపోర్ట్‌ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. అయితే […]

Election Commissioner : ఏపీలో 4.07 కోట్ల మంది ఓటర్లు.. 22న తుది జాబితా విడుదల..
Vallabbhaneni Balashowry : వలసల కాలం.. వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి ఎంపీ బాలశౌరి..?
Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..
MLA Parthasarathy: వైసీపీకి షాక్ తప్పదా ? టీడీపీలోకి మరో ఎమ్మెల్యే..
AP Fake Votes: ఏపీ బోగస్ ఓట్లపై తేలని పంచాయితీ.. ఈసీకి తలనొప్పిగా మారిన వ్యవహారం..
Singanamala MLA: మొన్న అలా.. నిన్న ఇలా.. రూటు మార్చిన వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
AP CEC Tour: ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. నేడు సీఎస్, డీజీపీలతో భేటీ
AP Fake Votes: బోగస్ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం.. ఎవరు చెప్పేది నిజం?
CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : విశ్వసనీయత, విలువలు గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ .. విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని. తమ పార్టీలోకి రావాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తర్వాత అయిదుగురు విపక్ష ఎమ్మెల్యేలు తనకు జై కొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు.. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెప్తున్నారన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అసలింత సడన్‌గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక సీఎం లెక్కలేంటన్న చర్చ మొదలైంది.

YCP Minister Roja | మంత్రిగా ఉన్నా పట్టుకోల్పోయిన రోజా.. నగరిలో టికెట్ కష్టమే!
AP Elections 2024 : రాయలసీమపై ఆశలు పెట్టుకున్న వైసీపీ.. మరి టార్గెట్ రీచ్ అవుతారా..?

AP Elections 2024 : రాయలసీమపై ఆశలు పెట్టుకున్న వైసీపీ.. మరి టార్గెట్ రీచ్ అవుతారా..?

AP Elections 2024 : రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో ఏకంగా 49 స్థానాలు సొంతం చేసుకున్న వైసీపీ .. వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉందంట.. అందులో భాగంగానే అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేస్తున్నారంట. అ క్రమంలో అంతర్ జిల్లాల బదీలీలతో పాటు పక్క రాష్టాల నుంచి సైతం అభ్యర్థులను తెచ్చుకుంటుంది. అర్థికంగా బలంగా ఉన్న వారికి పెద్ద పీట వేస్తోంది. మరి వైసీపీ అధిష్టానం లెక్కుల ఎంత వరకు ఫలిస్తాయో కాని మార్పులు చేర్పులతో సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందంట.

TDP JanaSena Seat Sharing | సీట్ల సర్దుబాటులో జనసేన పేచీ.. టిడిపి బలంగా ఉన్నచోటే కావాలని డిమాండ్
YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి.. బుజ్జగింపుల పనిలో సీఎం జగన్..

YCP Ticket Issue : టికెట్ దక్కలేదని.. సెగ్మెంట్ మార్చారని .. సరైన గౌరవం దక్కడం లేదంటూ వైసీపీలోని పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అలాంటి వారిలో సీనియర్లు కూడా ఉండటంతో ఉలిక్కిపడుతున్న వైసీపీ అధినేత.. వారు బయటకుపోకుండా బుజ్జగింపుల పర్వానికి తెరలేపారంట.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పడానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతోందంట.. జగన్ రాయబారులు వెళ్లి ఎంత సర్దిజెప్పినా.. ఆఖరికి జగన్ స్వయంగా మాట్లాడిన సదరు నేతలు ససేమిరా అంటున్నారంట.

Big Stories

×