E-Paper
Advertisement

Sharmila Meeting with CPI, CPM: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ!

Sharmila Meeting with CPI, CPM: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ!
Advertisement

Sharmila Meeting With CPI,CPM Leaders: ఏపిసిపి అధ్యక్షురాలు వైఎస్. షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎన్నికల హీట్‌ను పెంచుతోంది. ఈ క్రమంలో షర్మిల సిపిఐ, సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. సీపీఎం నేతలు సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గఫూర్, వైవీ రావు అలాగే సిపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావులు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై, మేనిఫెస్టోపై వామపక్ష నేతలతో షర్మిల చర్చలు జరిపినట్లు సమాచారం. 20 సంవత్సరాల‌ తరువాత కాంగ్రెస్‌తో వామపక్షాలు పొత్తుకు సిద్ధమయ్యాయి. ఫిభ్రవరి 26న అనంతపురంలో జరిగే ఖర్గే సభకు ఆమెను ఆహ్వానించినట్లు తెలుసోంది.

Advertisement

ప్రజల సమస్యపై పోరాడేందుకు.. అధికార పార్టీ అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి నడుస్తాము అని తెలిపింది. వైఎస్‌ఆర్‌, బీజేపీ కలిసి ప్రత్యేక హోదాను పట్టించుకోలేదన్నారు. తిరుపతి సాక్షిగా ఇస్తామన్నా ప్రత్యేక హోదా ఇప్పుడు ఎమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా తప్పసరిగా వచ్చేది అని అన్నారు.

Read More: టీడీపీ, జనసేన మరో కీలక హామీ.. చర్చించిన నేతలు..

Advertisement

చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు.. కాని అది లేదు. జగన్ ఎన్నికల్లో బీజేపీతో కలిశారు. మరి రాష్ర్టనికి బీజేపి మెడలు వంచి ఈ ఐదేళ్లల్లో ఎం సాధించారని మండిపడ్డారు. కనీసం ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్క ఎంపీ రాజీనామా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.

పోలవరం విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే ఎలాంటి వాడో నాకు తెలుసు.. ఎన్నో ఒత్తల్లతో ఆయన పార్టీ మారారు అని తెలిపారు. ఏపీను బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌ ఇలా అన్ని పార్టీలు మోసం చేశారు.. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి అన్నారు. ఈ అభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐ నేతల మద్దతు కోరినట్లు తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×