E-Paper
Advertisement
Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు  వినూత్న కార్యక్రమం

Hyderabad Water Board: నేటి నుంచి జలమండలి బస్తీ బాట.. ప్రజలతో మమేకమయ్యేందుకు వినూత్న కార్యక్రమం

Hyderabad Water Board: జలమండలి బోర్డు పరిధి కోర్‌ అర్బన్‌ రీజయన్‌ వరకు పరిధి పెరగడంతో వాటర్‌ సప్లై, సీవరేజ్‌ సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు, స్థానికంగా నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు జలమండలి శుక్రవారం నుంచి బస్తీ బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ కార్యక్రమంలో జలమండలికి చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదలుకుని వార్డు మేనేజర్ల వరకు భాగస్వామ్యులు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. Also […]

Big Stories

Advertisement
×