E-Paper
Advertisement
India Bullet Train: వచ్చేస్తోంది బుల్లెట్ రైలు, పట్టాలెక్కేది ఎప్పుడో తెలుసా?
గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?

India’s first Bullet Train: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వందేభారత్ ఎక్స్ ప్రెస్ పేరుతో ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో […]

Big Stories

×