E-Paper
Advertisement
అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!
విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనుంది. కాగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రెండు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన బాధ్యతలను మహిళా సంఘాలే కొనసాగించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పథకం నిర్వహణను ప్రభుత్వం భౌగోళికంగా విభజించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో అల్పాహార పంపిణీ బాధ్యతలను మన్నార్ ట్రస్ట్‌కు అప్పగించాలని భావిస్తోంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని […]

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: తెలంగాణలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం: మంత్రి సీతక్క

Breakfast Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని తెలిపారు.హైదరాబాద్ మధుర్‌నగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు […]

Big Stories

×