E-Paper
Advertisement

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Anganwadi Holidays: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఎండలు కొనసాగుతుండటంతో అంగన్వాడీల వేసవి సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి జూన్ 1 వరకు సెలవులు ప్రకటించగా, ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలను సెంటర్లకు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సెలవులను ఈ నెల 10 లేదా 12వ తేదీ వరకు పొడిగించే యోచనలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Also Read: బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

జూన్ 15 నుంచి..

సెలవుల పొడిగింపు అమల్లోకి వస్తే, జూన్ 15 నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలులోకి రానున్నది. ఈ వారం రోజులు కూడా టేక్ హోం రేషన్ పద్దతిలోనే చిన్నారులకు, గర్భిణులకు పోహకాహారాన్ని అందించే అవకాశం ఉంది.ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also read: చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×