E-Paper
Advertisement
స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

స్పెషల్ సర్వీసుల పొడిగింపు.. ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Charlapalli Patna Special Trains: ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి–పాట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగించనున్నట్లు తెలిపింది. దీంతో బీహార్, తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది. ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రత్యేక రైళ్ల పొడిగింపునకు సంబంధించి రైల్వే అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల […]

Big Stories

Advertisement
×