E-Paper
Advertisement
పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

Chirala: ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు వైసీపీ చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో కోర్టు చీవాట్లు పెట్టినా మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకున్న అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల కోసం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, నేరాలు-ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు అద్భుతమైన నగరం ఉండాలనే […]

Chirala Politics: చీరాల నుండి కరణం జంప్? ఆయనే కారణమా?

Big Stories

Advertisement
×