E-Paper
Advertisement
CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధ్యక్షతన గురువారం ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ (Civil Military Liaison Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న పలు భూ సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్ద కాలంగా అన్యాయం.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం […]

Big Stories

×