E-Paper
Advertisement
పెట్రోల్, ఎరువుల ధరలు పెంచేసి.. వడ్ల ధరలు మాత్రం పెంచరా.. కేంద్రం పై మంత్రి తుమ్మల ఫైర్!

పెట్రోల్, ఎరువుల ధరలు పెంచేసి.. వడ్ల ధరలు మాత్రం పెంచరా.. కేంద్రం పై మంత్రి తుమ్మల ఫైర్!

Farmer Policies: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై అవలంబిస్తున్న విధానాలు రైతులకు పూర్తి స్థాయి రక్షణను కల్పించడంలో విఫలమవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్ భరోసా, దిగుమతుల నుంచి రక్షణ, ఉత్పత్తి వ్యయాల నియంత్రణ వంటి అంశాల్లో కేంద్రం సమగ్ర దృష్టితో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే “కేంద్రమే ధాన్యం సేకరిస్తోంది, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని […]

Big Stories

Advertisement
×