E-Paper
Advertisement
Cyber Fraud: సైబ‌ర్ నేర‌గాళ్ల ఘరాన మోసం.. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ అధికారి నుంచి రూ. 3 ల‌క్ష‌లు కొట్టేశారు

Cyber Fraud: సైబ‌ర్ నేర‌గాళ్ల ఘరాన మోసం.. ఏకంగా సబ్ రిజిస్ట్రార్ అధికారి నుంచి రూ. 3 ల‌క్ష‌లు కొట్టేశారు

Cyber Fraud: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో.. సైబ‌ర్ నేర‌గాళ్ల ఘరాన మోసం వెలుగుచూసింది. స్థానిక ఇన్‌చార్జ్ సబ్‌ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని, తాము ఏసీబీ అధికారులమని నమ్మించి మోసగాళ్లు పెద్ద ఎత్తున డబ్బు దోచుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు తమను ఏసీబీ అధికారులు అని పరిచయం చేసుకున్నారు. ‘మీ […]

Delhi HC on Bank Accounts : రూ.200 కోసం రూ.94 కోట్ల బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ – మీరెప్పుడు ఇలాంటి కేసు చూసి ఉండరు

Big Stories

×