E-Paper
Advertisement
Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఢిల్లీ మద్యం విధానం కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి తన తీర్పులో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం రేపు విచారించనుంది. మద్యం పాలసీ కేసులో తొలుత […]

Sisodia walks out of Jail: జైలు నుంచి విడుదలైన సిసోడియా.. భావోద్వేగం
Manish Sisodia: ‘సుదీర్ఘకాలం బెయిల్ నిరాకరించడం సరికాదు’.. హైకోర్టు, ట్రయల్ కోర్టులపై మండిపడిన సుప్రీం

Big Stories

×