E-Paper
Advertisement
Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం, అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ ది ప్రజా వ్యతిరేక తీర్పు అని […]

Kavitha: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ ఫిరాయించలేదా? ప్రభుత్వంపై కవిత ఫైర్

Big Stories

Advertisement
×