E-Paper
Advertisement
CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి

CM Revanth Reddy: నీటి హక్కుల విషయంలో రాజీ పడబోం.. పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమన్న ముఖ్యమంత్రి

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగంపై తన దార్శనికతను పంచుకున్నారు. గోదావరి జలాల వినియోగంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని.. అప్పుడే ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు మన వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే వాళ్లమని గుర్తు చేశారు. […]

Revanth Reddy: కాళేశ్వరం చుక్క నీరు లేకున్నా రికార్డు వరి ఉత్పత్తి.. ప్రతిపక్షాల విమర్శలపై రేవంత్ రెడ్డి కౌంటర్

Big Stories

×