E-Paper
Advertisement
Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరణి, భూ-భారతి డిజిటల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో వరంగల్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అధునాతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భారీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మోసం సాగిందిలా.. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆన్‌లైన్ […]

Big Stories

Advertisement
×