E-Paper
Advertisement
దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసు అధికారి.. ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు, కళ్లు చెదిరేలా రూ.300 కోట్ల ఆస్తులు

Hyderabad: ఈ మధ్యకాలంలో కొందరు అధికారులు రూటు మార్చారు. జీవితాంతం నిజాయితీగా ఉంటే ఏముంటుందని భావించారు. సైలెంట్‌గా ఆస్తులను కూడబెట్టేస్తున్నారు. ఏ స్థాయిలో అంటే కనీసం రెండుమూడు తరాలు కూర్చొని తినేంతగా సంపాదిస్తున్నారు. ఈ ఉచ్చులో పడి చివరకు అడ్డంగా దొరికిపోతున్నారు. అసలే టెక్ యుగం, ఎక్కడ ఏం దాచినా క్షణాల్లో పట్టేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కనీసం నెలకు ఓ అధికారి ఏసీబీ చిక్కుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా […]

Big Stories

Advertisement
×