E-Paper
Advertisement
శ్రీశైలం హైవేపై మృత్యుఘోష.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. స్పాట్‌లోనే..?

శ్రీశైలం హైవేపై మృత్యుఘోష.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. స్పాట్‌లోనే..?

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అమ్రాబాద్ మండలం దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును ఒక కారు వేగంగా ఢీకొట్టింది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ప్రయాణికులంతా హైదరాబాద్ నివాసితులుగా గుర్తించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును కారు […]

Big Stories

Advertisement
×