BigTV English
Advertisement
Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన  సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ సర్వే.. హెలికాఫ్టర్ నుంచి ప్రత్యక్షంగా తిలకించిన సీఎం రేవంత్-మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

Telangana News: నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-SLBC సొరంగం తవ్వకం పనులను పునరుద్ధరించారు. ఇందులోభాగంగా హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆ ప్రాంతానికి వెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తొలుత సర్వే చేసిన హెలికాప్టర్‌ వద్దకు వెళ్లారు. హెలి బోర్న్‌ మ్యాగ్నటిక్‌ జియో ఫిజికల్‌ సర్వే ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రకాశ్‌కుమార్-సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సత్యనారాయణలు ప్రత్యేక […]

Big Stories

×