E-Paper
Advertisement
Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

Hyderabad: ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఓ కుటుంబం.. ఒకరి పరిస్థితి డేంజర్, ఏం జరిగింది?

Hyderabad: హైదరాబాద్‌లో ఐదుగురు సభ్యుల ఫ్యామిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో నలుగురికి పర్వాలేదని వైద్యులు చెబుతున్నారు. ఏం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కోదండరామ్ నగర్‌ ప్రాంతంలో ప్రసాద్ ఫ్యామిలీ ఉంటోంది. ఐదుగురు సభ్యుల ఈ ఫ్యామిలీ. ప్ర‌సాద్‌(60), లతా (55), పిల్ల‌లు సాయి స్వరూప్, సందీప్, వంశీలు. అయితే వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అసలు ఏం జరిగిందో […]

Big Stories

×