E-Paper
Gypsum Benefits: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఆ రకం నేలల పునరుద్ధరణకు 90% సబ్సిడీ..?
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1..  కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి నేతలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల […]

కేటీఆర్.. అధికారం పోగానే అదుపు తప్పావా? మంత్రి పొంగులేటి నిప్పులు
×