E-Paper
Advertisement
KTR : ఏసీబీ చార్జ్‌షీట్‌..కేటీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

KTR : ఏసీబీ చార్జ్‌షీట్‌..కేటీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనున్నదని చర్చ జరుగుతున్నది. మొన్నటివరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో హాట్‌హాట్‌గా సాగింది. ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదం అనంతరం ఈ కేసు విచారణ కాస్త నెమ్మదించింది.అయితే, రేవంత్ సర్కార్ కావాలనే ఎఫ్ఎస్ఎల్‌లోని ఓటుకు నోటు ఆధారాలను మాయం చేయడానికి ఫైర్ యాక్సిడెంట్ చేయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సైతం ఈ ప్రమాదంలో కాలి బూడిద అయ్యాయని ప్రచారం జరుగుతోంది. […]

Big Stories

Advertisement
×