E-Paper
Advertisement
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా..? కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే?
బీఆర్ఎస్ దోపిడీపై పదేళ్లు ఎందుకు మౌనం? కిషన్ రెడ్డిని నిలదీసిన భువనగిరి ఎంపీ
Kishan Reddy: యుద్ధం ముదిరినా పెట్రోల్ టెన్షన్ వద్దు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Kishan Reddy: యుద్ధం ముదిరినా పెట్రోల్ టెన్షన్ వద్దు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Kishan Reddy: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్ర‌క‌ట‌న చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతదేశం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాల వల్ల దేశానికి తక్షణమే వచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంధన భద్రతకు […]

MEMU Trains: ఇక ఆ రైళ్లు కాజీపేటలో తయారీ, అదిరిపోయే న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి!

Big Stories

×