E-Paper
Advertisement
Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు, గాంధీ విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా?

Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు, గాంధీ విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా?

Australia:  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సిటీలో దారుణం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు కట్ చేసి దొంగిలించారు. ఈ విషయాన్ని స్థానిక డిజిటల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై భారత్ రియాక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ సిటీలో జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం చోరీ గురైంది. ఈ ఘటన తెలియగానే భారత్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. మహాత్మా విగ్రహాన్ని వెంటనే […]

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: మహాత్మాగాంధీ జయంతి ముందుకు ఊహించని ఘటన జరిగింది. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి రాతలు రాశారు. ఒకానొక దశలో విగ్రహం పగలగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత్ రాయబార కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. దీన్ని సిగ్గు చేటుగా వర్ణించింది. గాంధీ విగ్రహంపై పిచ్చిరాతలు లండన్‌లో జాత్యహంకారుల పిచ్చి చేష్టలు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహంపై ఇష్టానుసారంగా పిచ్చి రాతలు […]

Big Stories

×