E-Paper
Advertisement
పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

పోలవరం స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత!

Food Poisoning: పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం సోములగూడం బాలికల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో వడ్డించిన ఆహారం వికటించి 20 మందికి పైగా విద్యార్థినులు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్థరాత్రి నుంచే బాలికలకు వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వైద్యం.. అర్థరాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పటికీ, పాఠశాల సిబ్బంది వెంటనే అధికారుల దృష్టికి గానీ, ఆస్పత్రికి గానీ తీసుకువెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల లోనే చికిత్స […]

Big Stories

Advertisement
×