BigTV English
Advertisement
Telangana: రాష్ట్రంలోనే ప్రభుత్వ బడిలో తొలి ఏఐ ల్యాబ్.. ఇక.. సర్కారు బడుల దశ తిరగబోతోందా?

Telangana: రాష్ట్రంలోనే ప్రభుత్వ బడిలో తొలి ఏఐ ల్యాబ్.. ఇక.. సర్కారు బడుల దశ తిరగబోతోందా?

Telangana: ఇంటర్నెట్ అంటేనే తెలియని గ్రామం అది. కానీ.. ఇప్పుడు టెరా బైట్ల డేటాని అలవోకగా వాడేస్తూ వార్తల్లోకి ఎక్కింది. మీదాకా వచ్చింది. డిజిటల్ తెలంగాణే లక్ష్యంగా.. ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే.. ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ పేరు రీసౌండ్‌లో వినిపిస్తోంది. అదొక్కటే కాదు.. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్‌.. టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆశ్చర్యపోయేలా.. అడవి శ్రీరాంపూర్‌లోని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దూసుకుపోతున్నారు. […]

Google AI Mode: గూగుల్ ఏఐ మోడ్‌తో వెబ్‌సైట్లకు చాలా ప్రమాదకరం.. నిపుణుల వార్నింగ్

Big Stories

×