E-Paper
Advertisement
సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

Revanth Reddy: సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం […]

బౌన్స్ అవుతున్న EMI లు.. బల్ధియా అధికారుల నిర్లక్ష్యానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలి..!
రైతులకు బంపర్ ఆఫర్.. అర్ధరాత్రి వేళ చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఇక పండగే!
CM Chandrababu: స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు.. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్.. పారిశ్రామిక విప్లవానికి పాలసీ 4.0!

Big Stories

×