E-Paper
Advertisement
CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: దీపావళి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పారిశ్రామిక రాయితీలను.. విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగం పునరుత్తేజం పొందాలన్న లక్ష్యంతో.. తొలి విడతగా రూ.1500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నిధులు పరిశ్రమల అభివృద్ధి, విస్తరణ, ఉద్యోగావకాశాల సృష్టికి తోడ్పడనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, […]

Big Stories

Advertisement
×