E-Paper
Advertisement
Jangareddygudem: ఎంతో సంతోషంతో అమ్మమ్మ ఇంటికెళ్లిన బాలుడు.. ఫంక్షన్‌లో గ్రైండర్‌ను తాకడంతో…

Jangareddygudem: ఎంతో సంతోషంతో అమ్మమ్మ ఇంటికెళ్లిన బాలుడు.. ఫంక్షన్‌లో గ్రైండర్‌ను తాకడంతో…

Jangareddygudem: జంగారెడ్డిగూడెం.. ఒక శుభకార్యం ఆ కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వెంకటరామాంజిపురంలో విద్యుత్ ఘాతానికి గురై 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మృతుడు నూనె వెంకట సుశాంత్ (11)గా గుర్తించారు. బంధువుల ఇంట్లో వేడుక కోసం వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా తిరిగిరావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అసలేం జరిగిందంటే.. జంగారెడ్డిగూడెంలోని తన మేనమామ ఇంట్లో జరుగుతున్న మెచ్యూర్ ఫంక్షన్‌కు […]

Crime News: గొంతులో మైసూర్ బోండా ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి, మరో ఘటనలో చిన్నారి కూడా..

Big Stories

×