E-Paper
Advertisement
Hyderabad: చైతన్యపురిలో నరబలి కలకలం.. జ్యువెలరీ షాపులో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి

Hyderabad: చైతన్యపురిలో నరబలి కలకలం.. జ్యువెలరీ షాపులో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రధాన రహదారిపై త్వరలో ప్రారంభం కావాల్సిన ‘వైశ్యరాజు జ్యువెలర్స్’ షోరూమ్‌లో విషాదం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా అదే భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చామల ముత్తయ్య (47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం ఉదయం షాపు లోపల ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ముత్తయ్య మరణం వెనుక పెను […]

Mukunda Jewellers: ముకుంద ఆధ్వర్యంలో పూర్వీ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్ కొత్త షోరూం ప్రారంభం

Big Stories

×