E-Paper
Advertisement
Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: సొంత ప్రభుత్వ సర్వేతో రాహుల్ గాంధీకి షాక్.. ఈవీఎంలపై కర్ణాటక ప్రజల ఆసక్తికర తీర్పు!

Karnataka Survey: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) పనితీరుపై, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ ఆరోపణలు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన వాదనను ఖండించేలా ఒక నివేదికను విడుదల చేసింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ’ (KMEA) నిర్వహించిన సర్వేలో.. మెజారిటీ ప్రజలు ఈవీఎంలను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 102 నియోజవర్గాల్లో 5,100 మందిని ప్రశ్నించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. […]

Big Stories

Advertisement
×