E-Paper
Advertisement
రాష్ట్రంలో మారిన వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

రాష్ట్రంలో మారిన వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాతో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఆకస్మికంగా గాలివానలు వచ్చే వీలుంది. […]

Big Stories

Advertisement
×