E-Paper
Advertisement
Ponnam Prabhakar: అధునాతన టెక్నాలజీతో డ్యామ్‌ల కెపాసిటీ పెంచుతాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: అధునాతన టెక్నాలజీతో డ్యామ్‌ల కెపాసిటీ పెంచుతాం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: కరీంనగర్ జిల్లా రేణుకుంట ప్రాంతంలో ఉన్న లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్‌వాటర్ వద్ద.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పూడికతీత పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా జరుగుతున్న ఇసుక క్వారీలు, పూడికతీత పనుల తీరును ప్రత్యక్షంగా వీక్షించిన నేతలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్యామ్‌లు, ప్రాజెక్టులలో పేరుకుపోయిన పూడిక […]

Big Stories

Advertisement
×