E-Paper
Advertisement
Chhattisgarh: మావోలకు మరో ఝలక్.. ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు హతం..
Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ […]

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా అక్కడికెళ్లిన భద్రతా బలగాలకు, రెడ్‌ కారిడార్‌లోని దాడులకు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే ఘర్షణ తీవ్రంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించిన కొబ్రా, డీఆర్‌జి, జిల్లా పోలీసుల […]

Jharkhand: జార్ఖండ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఓ అగ్రనేత సహా ఇద్దరు కమాండర్లు హతం
Gadchiroli Encounter: 8 గంటలపాటు గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి, గాలింపు ముమ్మరం

Gadchiroli Encounter: 8 గంటలపాటు గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి, గాలింపు ముమ్మరం

Gadchiroli Encounter: 2025 ఏడాది మావోయిస్టులకు ఊహించని దెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీ చోట కీలకనేతలు మృతి చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోలు-బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోలు మరణించారు. గడ్చిరోలి-నారాయణపూర్ సరిహద్దు ప్రాంతం కోపర్షి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు-భద్రతా దళాలకు దాదాపు ఎనిమిది గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కీలకమైన నేతలుగా […]

Big Stories

×