E-Paper
Advertisement
ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు

ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు

War with Iran: ఇరాన్ యుద్దంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీనికితోడు చమురు వ్యవహారం ఆసియా, యూరప్ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్న అమెరికా, వినకపోతే భూతల-వైమానిక దాడులు తీవ్రతరం చేయాలని ఆలోచన చేస్తోంది. మరోవైపు ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగడం, దాడులు చేయడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఈ నేపథ్యంలో 3,500 మంది మెరైన్లు సిబ్బందిని రంగంలోకి దించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్యప్రాఛ్యంలో నెలకొంది. ఏ […]

Big Stories

×