E-Paper
Advertisement
రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

రైతుల కన్నీళ్లు రేవంత్ రెడ్డికి పట్టవా?.. IKP కొనుగోలు కేంద్రాల్లో హరీశ్ రావు ఆగ్రహం..

Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని.. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి వానలకు తడిసిన వడ్లను పరిశీలించిన ఆయన.. రోజుల తరబడి […]

Big Stories

Advertisement
×