E-Paper
Advertisement
Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు.. సంగారెడ్డి వ్యవహారం, జూనియర్ ఇంటిపై 50 మంది విద్యార్థులు

Sangareddy News: తెలంగాణలో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా కనిపించని ఈ వ్యవహారం, ఇప్పుడు క్రమంగా రెట్టింపు అయినట్టు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల వంతైంది. ఇలా ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ వ్యవహారాలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ స్టూడెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు సంగారెడ్డిలో […]

NEET UG Counselling 2025: నీట్ యూజీ కౌన్సెలింగ్ 2025 డీటేల్స్.. ఆ విషయం మరిచిపోవద్దు
Ahmedabad Plane Crash: లంచ్ చేస్తుంటే పెద్ద శబ్దం, ఆ తర్వాత.. మెడికల్ స్టూడెంట్స్ భయానక అనుభవం

Big Stories

×