E-Paper
Advertisement
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్నీ.. భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరగడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శ్రీమహావిష్ణు దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి కనువిందు చేసింది. […]

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో

Bhadrachalam: మారుమోగిన భద్రాచలం.. గోదావరిపై స్వామివారి జలవిహారం..లైవ్ వీడియో

Bhadrachalam:  భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రస్తుతం రామనామస్మరణతో మారుమోగుతోంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తుల కళ్లకు విందు చేసింది. హంస వాహనంపై జలవిహారం సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కలిసి శ్రీరామచంద్రమూర్తి సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుదీరారు. గోదావరి నది తీరంలో విద్యుత్ వెలుగుల మధ్య, బాణాసంచా పేలుళ్ల హోరులో స్వామివారు నదిపై విహరించారు. గోదావరి అలలపై హంస వాహనం […]

Big Stories

Advertisement
×