E-Paper
Advertisement
పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఒక వ్యాన్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అమాయక పాఠశాల విద్యార్థులు ఉండటం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ రైల్వే పట్టాలపై పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం […]

Big Stories

Advertisement
×