E-Paper
Advertisement
వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో, శాస్త్రీయ విధానంలో చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్తో సమావేశమై, బ్యారేజీల భద్రత, మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించారు. బ్యారేజీల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం […]

Medigadda Barrage: మేడిగడ్డ ఏడో బ్లాక్ మళ్లీ నిర్మించాలి..! డ్యాం సేఫ్టీ అథారిటీ క్లారిటీ
Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక

Big Stories

×