E-Paper
Advertisement
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

OnePlus Phones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ప్రముఖ ఆక్సిజన్ OSకు గుడ్ బై చెప్పాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి బదులుగా ఇకపై పూర్తిగా కలర్‌ఓఎస్‌ను మాత్రమే తీసుకురానుంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సాఫ్ట్‌వేర్ నిర్వహణను మరింత సులభం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కలర్‌ఓఎస్ 17 అప్‌డేట్ ఎవరికి వస్తుంది? ప్రముఖ టిప్‌స్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. […]

Big Stories

Advertisement
×