E-Paper
Advertisement
CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు

CPM: కేంద్ర బడ్జేట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు

CPM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో పేదల బతుకులను మర్చిపోయారని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య(Pagadala Yadiah) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఉపయోగపడే విధంగా లేదని అన్నారు. డేటా సెంటర్ల పేరుతో రాయితీలు కేంద్ర ప్రభుత్వం వి.బి జి.రాంజి పథకానికి కేవలం రూ.93వేల […]

Big Stories

×