E-Paper
Advertisement
Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. […]

Deepika Padukone: ఆ క్షణం చనిపోవాలనిపించింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన దీపిక..!

Big Stories

×