E-Paper
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. కాళేశ్వరం తీర్పుపై సుప్రీంకు వెళ్లాలని కేబినెట్ తీర్మానం

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చింది. ఈ విచారణ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయనుంది. ముఖ్యమంత్రి […]

Kaleshwaram Verdict: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు.. క్లీన్ చిట్టే అంటోన్న బీఆర్ఎస్.. వాస్తవమెంత? కాపీలో ఏముంది?
కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

కాళేశ్వ‌రం.. హైకోర్టు స్టే… బీజేపీ-బీఆరెస్ బంధం! చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధానాంశాలు..!

ఈ హెడ్డింగ్ ప‌రస్ప‌రం విభిన్నంగా, సంబంధం లేన‌ట్టుగా ఉన్న‌దనుకుంటున్నారా? పీసీ ఘోష్ క‌మిష‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పిచ్చింది క‌దా.. మ‌రి బీజేపీ, బీఆరెస్ బంధం మ‌ధ్య‌లో ఎందుకొచ్చింది? ఇప్పుడిదే డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న‌ది రాష్ట్రంలో. హైకోర్టు స్టే విధించ‌డంతో బీఆరెస్ ఊపిరి పీల్చుకుంది. స్వాగ‌తించింది. ప‌నిలో ప‌ని స‌ర్కార్‌ను తిట్టిపోసింది. రెండున్న‌రేండ్లుగా కాళేశ్వరాన్ని ఎండ‌బెట్టి.. పీసీ ఘోష్ క‌మిష‌న్ పేరుతో స‌ర్కారే డ్రామా ఆడి ఓ నివేదిక సృష్టించి.. నానా యాగీ చేసి ఇలా వీగిపోయింద‌ని కేటీఆర్ […]

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Big Stories

×