E-Paper
Advertisement
‘వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్‌గా ఉంటారా?’.. క్యాబినెట్‌లో మంత్రులకు బాబు క్లాస్!

‘వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్‌గా ఉంటారా?’.. క్యాబినెట్‌లో మంత్రులకు బాబు క్లాస్!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాలనాపరమైన కీలక నిర్ణయాలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విమర్శలపై క్విక్ కౌంటర్లు.. మంత్రులకు ఆదేశం రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష వైసీపీ […]

Big Stories

Advertisement
×