E-Paper
Telangana Tourism: ప్రజాపాలనలో పర్యాటక రంగానికి కొత్త ఊపు.. పెరిగిన పర్యాటకులు

Telangana Tourism: ప్రజాపాలనలో పర్యాటక రంగానికి కొత్త ఊపు.. పెరిగిన పర్యాటకులు

Telangana Tourism: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో సాధించిన ప్రధాన విజయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా […]

×