E-Paper
Advertisement
అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

అధికారుల దొంగ రిపోర్టులకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

Plantation Quality: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి ఏటా ప్రభుత్వం వనమహోత్సవంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మొక్కలను పెంచే నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతుంది. అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రతి వారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్టు ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది 10.18కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డీఆర్డీఓలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్వాలిటీ […]

Big Stories

×