E-Paper
Advertisement
ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ కొత్త అప్‌డేట్స్.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి, ప్రజల్లో టెన్షన్ మొదలు

ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ కొత్త అప్‌డేట్స్.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి, ప్రజల్లో టెన్షన్ మొదలు

RBI: ప్లాస్టిన్ కరెన్సీ నోట్లను ప్రవేశ పెట్టే విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఆర్బీఐ సూచనలతో ఇప్పటికే పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారు. తాజాగా ఇప్పుడు ఆర్బీఐ వంతైంది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి వాటిని ప్రవేశ పెట్టనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు. ప్లాస్టిక్ నోట్లపై ఆర్బీఐ కొత్త అప్‌డేట్స్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తున్నాయంటే బెంబేలెత్తుతున్నారు సగటు సామాన్యులు. ఎందుకంటే.. నోట్ల రద్దు విషయంలో జరిగిన […]

RBI: ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం.. ఆర్బీఐ కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో
Hyderabad News: సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ.. సంస్కరణలు, ఆ చట్టంపై చర్చ

Hyderabad News: సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ.. సంస్కరణలు, ఆ చట్టంపై చర్చ

Hyderabad News: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ప్రశంసించారు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన, సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య ఆ చట్టం గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది.  ఇంతకీ ఆ చట్టం ఏంటి? సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ గురువారం హైదరాబాద్ వచ్చారు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి […]

Big Stories

Advertisement
×