E-Paper
Advertisement
Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ రోజు సీఎం పుట్టినరోజు సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. త‌ర‌వాత ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. ఇప్ప‌టికే సీఎం ప‌ర్య‌ట‌న కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. Also read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా? సీఎం ప‌ర్య‌ట‌న […]

Big Stories

Advertisement
×