BigTV English
Advertisement
Sambhal Jama Masjid: యోగి టార్గెట్ సంభల్.. జామా మసీద్‌ కథ తేలాల్సిందే..

Sambhal Jama Masjid: యోగి టార్గెట్ సంభల్.. జామా మసీద్‌ కథ తేలాల్సిందే..

Sambhal Jama Masjid: శతాబ్ధాల చరిత్రను తవ్వితీసే పనిపెట్టుకున్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. దశాబ్ధాలుగా నులుగుతున్న కథలన్నింటినీ కంచికి చేర్చాలనే భీష్మించుకు కూర్చున్నారు. మోడీ మూడో టర్మ్‌లోనే పనులన్నీ చక్కబెట్టే చర్యలు చేపట్టారు. అయోధ్యతో ముగిసిందనుకున్న సిరీస్.. కాశీకీ, మధుర వరకూ చేరింది. ఇంతటితో ఆగిపోతుందనే హామీ వచ్చినప్పటికీ.. గ్రౌండ్ లెవల్లో మాత్రం, ఇప్పడప్పుడే టెంపుల్ రన్ ఆగేలా కనిపించట్లేదు. కాలానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న ఈ మధనంలో ఇప్పుడు సంభల్ వంతు వచ్చింది. […]

Big Stories

×