E-Paper
Advertisement
చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

Cheyutha Pensions: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు,బీడి కార్మికులు, చేనేత, గీత, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తుంది. అయితే అనర్హులకు అందుతుండటంతో వాటిపై ప్రభుత్వం దృష్టిసారించింది. వాటిని తొలగించేందుకు సోషల్ ఆడిట్ నిర్వహిస్తుండటం, లైవ్ అథెంటిపికేషన్ ప్రక్రియ చేపడుతుండటంతో అక్రమాలు బయటకు వస్తున్నాయి. అర్హులకే పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లైవ్ ఆథెెంటిఫికేషన్ ప్రక్రియలో భారీ అక్రమాలు చేయూత పెన్షన్ […]

Big Stories

Advertisement
×